Hi-Tech Thief విధాత: కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి భక్తులను దోపిడి చేస్తున్న హైటెక్ దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైద్రాబాద్ కు చెందిన ప్రసాద్ విమానంలో తిరువనంతపురంకు వెళ్లి మరీ చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రసాద్ అక్కడ స్టార్ హోటళ్ల లో, విల్లాలలో దిగే భక్తులను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నాడు. గత ఆరు నెలల్లో 40 కి పైగా దొంగతనాలు చేశాడు. ప్రసాద్ను తిరునంతపురం ఏయిర్ పోర్టులో స్కెచ్ వేసి పట్టుకున్నారు. పద్మనాభ స్వామి […]
Hi-Tech Thief
విధాత: కేరళ తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి భక్తులను దోపిడి చేస్తున్న హైటెక్ దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైద్రాబాద్ కు చెందిన ప్రసాద్ విమానంలో తిరువనంతపురంకు వెళ్లి మరీ చోరీలకు పాల్పడుతున్నాడు.
ప్రసాద్ అక్కడ స్టార్ హోటళ్ల లో, విల్లాలలో దిగే భక్తులను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నాడు. గత ఆరు నెలల్లో 40 కి పైగా దొంగతనాలు చేశాడు.
ప్రసాద్ను తిరునంతపురం ఏయిర్ పోర్టులో స్కెచ్ వేసి పట్టుకున్నారు. పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్న భక్తులను దోపిడి చేస్తూ వస్తున్న ప్రసాద్ కోసం పోలీసులు కొంతకాలంగా గాలిస్తూ పక్కా పథకంతో స్కెచ్ వేసి అరెస్టు చేశారు.
പറക്കും കള്ളനെ റാഞ്ചി കേരള പോലിസ്…
വിമാനത്താവളത്തിൽ വന്നിറങ്ങിയ അന്തർസംസ്ഥാന മോഷ്ടാവായ
സംപതി ഉമാപ്രസാദിനെ പോലീസ് പിടികൂടിയപ്പോൾCourtesy: Manorama News#keralapolice pic.twitter.com/93EvF2HUZf
— Kerala Police (@TheKeralaPolice) July 6, 2023