30 విమానాలు రద్దు

విధాత‌: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 30 విమినాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. హైదరాబాద్- ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన 30 విమానాలను రద్దు చేశారు. తెలంగాణ - ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండాల్సిన ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతో విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించిన ఆధికారులు.

  • Publish Date - May 8, 2021 / 04:33 AM IST

విధాత‌: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 30 విమినాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. హైదరాబాద్- ఢిల్లీ, పుణె, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన 30 విమానాలను రద్దు చేశారు. తెలంగాణ – ఆంధ్ర‌ప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండాల్సిన ఉంటుంది.

వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత పెరగడంతో విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించిన ఆధికారులు.

Latest News