విధాత:తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.శ్రీవారి ఉచిత దర్శనం టికెట్స్ 2-3 రోజుల్లో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం వుంది.దీనిపై అధికారులకి టీటీడీ చైర్మన్ Y.V.సుబ్బారెడ్డి సూచనలు చేయగా, ప్రస్తుతం అందిస్తున్నా రూ,300/- ప్రత్యేక దర్శనం ఆన్లైన్ కోటాలోనే 20-30 శాతం టికెట్స్ ను ఉచిత దర్శనం భక్తులకు అందిచనున్నరు.ఇవాళ, రేపు దీని పై అధికారులు పరిశీలించి, నిర్ణయం ప్రకటిస్తారు..
విధాత:తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.శ్రీవారి ఉచిత దర్శనం టికెట్స్ 2-3 రోజుల్లో టీటీడీ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం వుంది.దీనిపై అధికారులకి టీటీడీ చైర్మన్ Y.V.సుబ్బారెడ్డి సూచనలు చేయగా, ప్రస్తుతం అందిస్తున్నా రూ,300/- ప్రత్యేక దర్శనం ఆన్లైన్ కోటాలోనే 20-30 శాతం టికెట్స్ ను ఉచిత దర్శనం భక్తులకు అందిచనున్నరు.ఇవాళ, రేపు దీని పై అధికారులు పరిశీలించి, నిర్ణయం ప్రకటిస్తారు..