ఈడీ విచారణకు హాజరు కానున్న పూరీ జగన్నాథ్
విధాత: నేటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చేయనుంది.. నేడు విచారణకు హాజరు కానున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..

విధాత: నేటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ చేయనుంది.. నేడు విచారణకు హాజరు కానున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..