ఘోర రోడ్డు ప్రమాదం .. 18 మంది మృతి
విధాత:ఉత్తర్ప్రదేశ్లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.బారాబంకి జిల్లా రామ్స్నేహిఘాట్ ప్రాంతంలోని లఖ్నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు హరియాణా నుంచి బిహార్కు వెళ్తోందని చెప్పారు. క్షతగాత్రులను లఖ్నవూ ట్రామా సెంటర్కు తరలించారు.

విధాత:ఉత్తర్ప్రదేశ్లో ఓ డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 18 మంది మరణించారు.మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.బారాబంకి జిల్లా రామ్స్నేహిఘాట్ ప్రాంతంలోని లఖ్నవూ-అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బస్సు హరియాణా నుంచి బిహార్కు వెళ్తోందని చెప్పారు. క్షతగాత్రులను లఖ్నవూ ట్రామా సెంటర్కు తరలించారు.