విధాత: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది. జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.
విధాత: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది.
జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.