భారత్కు అధికారికంగా G-20 అధ్యక్ష బాధ్యతలు
విధాత: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది. జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.

విధాత: జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నేడు అధికారికంగా చేపట్టనున్నది. ఇండోనేషియా బాలిలో గత నెల15, 16వ తేదీల్లో జీ-20 సదస్సు జరిగింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
జీ-20 జ్యోతిని ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు విడోడో అందించారు. జీ-20 కూటమికి నేతృత్వం వహించే భారత్కు దక్కిన గౌరవంగా ప్రధాని అభిప్రాయపడ్డారు.