బాషా పండితుల నిరసన
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి హైస్కూల్లో మంగళవారం బాషా పండితులు నిరసన వ్యక్తం చేశారు. 9,10,తరగతులకు ఇక నుంచి బొధించబోమని ప్రాధానోపాధ్యాయుడు మదుమోహన్కు బాషా పండితులు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక నుండి జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వహిస్తామని తెలిపారు.

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి హైస్కూల్లో మంగళవారం బాషా పండితులు నిరసన వ్యక్తం చేశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
9,10,తరగతులకు ఇక నుంచి బొధించబోమని ప్రాధానోపాధ్యాయుడు మదుమోహన్కు బాషా పండితులు వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక నుండి జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వహిస్తామని తెలిపారు.