విధాత: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని ఏసీబీ.. కోర్టుకు విన్నవించింది. దీంతో స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
విధాత: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరిగింది. స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని ఏసీబీ.. కోర్టుకు విన్నవించింది.
దీంతో స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.