పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు.. ఎంపీ సురేష్

విధాత:ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నారు.ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు.నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే…దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడం ఏమిటి…?నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి.కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడు.ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు.ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ సురేష్ అన్నారు .

పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టారు.. ఎంపీ సురేష్

విధాత:ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నారు.ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు.నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే…దళితులపై దాడి చేసిన వారిని పరామర్శించడం ఏమిటి…?నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి.కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడు.ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు.ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ సురేష్ అన్నారు .