తెలంగాణలో బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురే..
విధాత:తెలంగాణలో బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని కేంద్రం వెల్లడించింది.కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్పై ఓ సభ్యుడు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో దేశవ్యాప్తంగా 4,332 మంది మర ణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.

విధాత:తెలంగాణలో బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని కేంద్రం వెల్లడించింది.కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్పై ఓ సభ్యుడు అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో దేశవ్యాప్తంగా 4,332 మంది మర ణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు.