ముగ్ధంపల్లిలో కరోనా కలకలం…
యాదాద్రి : బీబీనగర్ (మం) ముగ్ధంపల్లిలో కరోనా కలకలం. ఒకే కాలనీకి చెందిన 35 మంది యువకులకు కరోనా పాజిటివ్ నిర్దారణ. కొద్దిరోజుల క్రితం యువకులంతా కలిసి క్రికెట్ ఆడడంతో సోకిన వైరస్. హోమ్ క్వారంటయిన్ లో చికిత్స పొందుతున్న బాధిత యువకులు. Readmore:కొవిడ్తో వైద్యురాలి మృతి

- యాదాద్రి : బీబీనగర్ (మం) ముగ్ధంపల్లిలో కరోనా కలకలం.
- ఒకే కాలనీకి చెందిన 35 మంది యువకులకు కరోనా పాజిటివ్ నిర్దారణ.
- కొద్దిరోజుల క్రితం యువకులంతా కలిసి క్రికెట్ ఆడడంతో సోకిన వైరస్.
- హోమ్ క్వారంటయిన్ లో చికిత్స పొందుతున్న బాధిత యువకులు.
Readmore:కొవిడ్తో వైద్యురాలి మృతి