విధాత: నాంపల్లి రైల్వేస్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇద్దరిని ఎంక్వేరి చేయగా రాజస్థాన్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిద్దరూ రాజస్తాన్ లో ఓ రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న కీలక వ్యక్తులని,పోలీసుల నుండి తప్పించుకోవడానికి హైద్రాబాద్ వచ్చినట్లు తెలిసింది.వీరు రాజేష్ పణ్వా (21), కుల్దీప్(18) గా గుర్తించారు.ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు నిందితులను అప్పగించారు.
విధాత: నాంపల్లి రైల్వేస్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇద్దరిని ఎంక్వేరి చేయగా రాజస్థాన్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
వీరిద్దరూ రాజస్తాన్ లో ఓ రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న కీలక వ్యక్తులని,పోలీసుల నుండి తప్పించుకోవడానికి హైద్రాబాద్ వచ్చినట్లు తెలిసింది.వీరు రాజేష్ పణ్వా (21), కుల్దీప్(18) గా గుర్తించారు.ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు నిందితులను అప్పగించారు.