ఉపరాష్ట్రపతిని క‌లిసిన చిన‌జీయ‌ర్

విధాత‌: మంగళవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుని తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి క‌లిశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ మహోత్సవానికి రావాల‌ని ఆహ్వానించారు.

ఉపరాష్ట్రపతిని క‌లిసిన చిన‌జీయ‌ర్

విధాత‌: మంగళవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుని తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి క‌లిశారు.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో సమతా ప్రతిమ (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ మహోత్సవానికి రావాల‌ని ఆహ్వానించారు.