బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బీఆరెస్ పార్టీ ఫిర్యాదు చేసింది
బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బీఆరెస్ పార్టీ ఫిర్యాదు చేసింది
విధాత : బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బీఆరెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే హరీష్ రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా రఘునందన్ రావు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్రావు, కేసీఆర్లపై రఘునందన్రావు విమర్శలు చేసి, డీజీపీ ఫిర్యాదు చేశారు.