విధాత:సుమారు 16 నెలల తర్వాత తెలంగా ణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూ ల్స్ పున ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో హైకోర్టు పలు కీలక ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రభుత్వ రెసిడె న్షియల్ స్కూల్స్ మినహా మిగతా అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు గిరి జన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కు సర్కార్ అనుమతించింది. ఈ క్రమం లోనే హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విద్యాసంస్థల్లో కోవిడ్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా రా […]
విధాత:సుమారు 16 నెలల తర్వాత తెలంగా ణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూ ల్స్ పున ప్రారంభమయ్యాయి. కరోనా థర్డ్ వేవ్ నేపధ్యంలో హైకోర్టు పలు కీలక ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రభుత్వ రెసిడె న్షియల్ స్కూల్స్ మినహా మిగతా అన్ని పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు గిరి జన సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన కు సర్కార్ అనుమతించింది. ఈ క్రమం లోనే హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ విద్యాసంస్థల్లో కోవిడ్ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తాజాగా రా ష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుద ల చేసింది. అన్ని రకాల విద్యాసంస్థలు వీటిని తప్పనిసరిగా అమలు చేయాల ని సూచించింది. విద్యాసంస్థలు పాటిం చాల్సిన మార్గదర్శకాలు ఇలా ఉన్నా యి.
*విద్యార్థులు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలనుకుంటే ఆన్లైన్ తరగతుల ద్వారా చెప్పాల్సిందే.