విధాత: రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్కరూ దసరా పండుగ నేపథ్యంలో తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇండ్లకు తాళాలు వేసి ఊరి బాట పట్టారు. ఈ క్రమంలో అలా సొంతూళ్లకు వెళ్లే వారిని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. వీలైతే నగదు, ఆభరణాల వంటి విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. లేదంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
పోలీసుల సూచనలు ఇవే..