ఎర్రబెల్లి ఇలాఖాలో ఏడాదిగా దళితుల భూ పోరాటం
పట్టించుకోని అధికారులు, నాయకులు
మంచుప్పులలో దళితుల భూమి కబ్జా
ఏడాదిగా కొనసాగుతున్న నిరసనలు
నేడు మంచుప్పుల టూ పాలకుర్తి పాదయాత్ర
సమస్య పరిష్కారమయ్యే వరకు నిరసన
విధాత,వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి:...
ఈనాడు ‘అన్నదాత’ మూసివేత!
విధాత: తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లోని రైతులు, సంబంధిత పరిశ్రమలు, వినియోగ దారులకు విస్తృత సమాచారం అందిస్తూ ఆయా వర్గాల వారికి ఓ వేదికగా నిలిచిన అన్నదాత మాస పత్రిక మూత...
యాసంగి నీటి విడుదలకు నేడు నిర్ణయం
విధాత: యాసంగి పంటలు వేసే సమయం ఆసన్నమైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా యాసంగి పంటలకు ప్రాజెక్టుల కింద పంటల సాగుకు సకాలంలో నీటి విడుదల చేసేందుకు నీటిపారుదల శాఖ నేడు నిర్ణయం...
అన్నం తింటే ఆనారోగ్యమా?
విధాత: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది అన్నమే మేయిన్ కోర్స్ గా తీసుకుంటారు. మనలో కొంత మందికైతే ఏం తిన్నా అన్నం తిన్నట్టు ఉండదు. ఎందుకంటే అన్నంతో ఏరకమైనా వెజ్, నాన్ వెజ్,...
బాదం భలే బాగు.. ఉపయోగాలివిగో
విధాత, ఆరోగ్యం: ఆయుర్వేదంలో మనం రోజూ చూసే, వాడుకునే వస్తువుల్లోని ఔషధ గుణాలను చక్కగా వివరించారు. అలాంటి వాటిలో బాదంపప్పు కూడా ఒకటి. బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
బాదంలో...
‘దేవర యంజాల్’ భూములు స్వాధీనం చేసుకోవాలి
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విచారణ కమిటీ
విధాత: దేవర యంజాల్ సీతారామచంద్ర స్వామి దేవాలయ భూముల్లో జరిగిన కబ్జాలను తొలగించి, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని విచారణ కమిటీ తన నివేదికలో తెలిపింది....
సజావుగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి గంగుల
నవంబర్, డిసెంబర్లలో అధికంగా ధాన్యం సేకరణ
4579 కొనుగోలు కేంద్రాలు.. అవసరం మేరకు కేంద్రాల పెంపు
ఇదేరోజు గత సంవత్సరం కన్నా83వేల మెట్రిక్ టన్నులు అధికంగా సేకరణ
సరిపడా గన్నీ బ్యాగులు
...
మహిళలు, బాలికల్లో ఐరన్ లోపం.. అధిగమించాలంటే!
అందుకే పలు అనారోగ్య సమస్యలు..
నివారణకు తీసుకోవాల్సిన పదార్థాలు
విధాత: మన దేశంలో నూటికి తొంబై మంది మహిళలు, బాలికల్లో ఐరన్ లోపం కనిపిస్తుంది. ఇది మనదేశంలో అత్యంత సాధారణమైన పోషకాహార లోపం....
సింగేరేణిని ప్రైవేటీకరించం.. ఆ నిర్ణయం వారిదే: ప్రధాని మోదీ
మెజార్టీ వాటాదారులదే నిర్ణయాధికారం
తెలంగాణలో రూ.10వేల కోట్లతో అభివద్ది
రామగుండం ఖర్మాగారం జాతికి అంకితం
కొత్త ప్రాజెక్టులతో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్
8...
ఇక ఒకే దేశం ఒకే ఎరువు: మోడీ
విధాత: దేశంలో రైతులు తక్కువ ధరకే నాణ్యమైన ఎరువులు పొందేలా ఒకే దేశం ఒకే ఎరువు కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా యూరియా, డీఅమ్మోనియం ఫాస్పేట్ పొటాష్ వంటి స్థూల...