బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టారు. తన భర్త నుంచి గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె ముంబై కోర్టు (Mumbai court) ను ఆశ్రయించారు.
పెళ్లి ముహూర్తం మిస్సవకూడదన్న భావనతో కేరళలో ఓ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు అవనికి ఆస్పత్రిలోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్న సంఘటన వైరల్గా మారింది.