Naga Babu | తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం జాతర సందర్భంగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ చిరు వ్యాపారి వలీపై జరిగిన వేధింపుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందిస్తూ వలీకి అండగా నిలిచారు.
ఇండోనేషియాలో మొసలి దాడిలో మహిళ మృతి. అసెహ్లో నది వద్ద జరిగిన ఘటన వీడియో వైరల్. గ్రామస్తుల కళ్లముందే ఘోరం.