హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన ‘రామాయణం’ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రణబీర్ కపూర్ రాముడిగా మెప్పించగా, వీఎఫ్ఎక్స్, సంగీతం హైలైట్గా నిలిచాయి. భావోద్వేగాలు బలంగా నిలవగా, భారతదేశ అత్యంత భారీ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్నంటాయి. టీజర్పై విధాత ప్రత్యేక సమీక్ష.
అస్సాంలో బ్రహ్మపుత్ర నదిని వంద ఏనుగుల గుంపు ఒకేసారి దాటిన అరుదైన దృశ్యం వైరల్గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది