Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలంగాణ డీజీపీ ముందు 47మంది మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు చత్తీస్‌గఢ్‌కు చెందిన 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 34 ఆయుధాలు సమర్పించి పునరావాసానికి ముందుకొచ్చారు.

ఏరోస్పేస్ హబ్‌ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ దేశంలో ఏరోస్పేస్ హబ్‌గా అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన విక్రం-1 రాకెట్‌ను శ్రీహరికోటకు పంపించారు.

ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆందోళనలను రాజేస్తున్న ఈవీ బస్సుల వ్యవహారం

ఆర్టీసీ సమ్మెలో అత్యంత కీలక అంశంగా ఉన్నది.. ప్రైవేటీకరణ. ఇప్పటికే ఆర్టీసీలో సుమారు 500 ఈవీ బస్సులను ప్రవేశపెట్టారు. వీటికి ఎదురు చార్జీలు చెల్లించడంతోపాటు.. వాటి రీచార్జింగ్‌ పాయింట్లు, కరెంటు కోసం సబ్‌స్టేషన్‌, డిపోల్లో భూమి వినియోగం.. ఇవన్నీ ఆర్టీసీ కల్పిస్తే.. ప్రైవేటు ఆపరేటర్లు కేంద్రం ఇచ్చే సబ్సిడీలను కూడా జేబులో వేసుకుంటున్నారు. ఇది ముదిరితే రానున్న రోజుల్లో సంస్థ ప్రైవేటీకరణకు గురవడం తథ్యమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

21 ఏళ్ల‌కే సిమ్రాన్ చెల్లెలు క‌న్నుమూత‌…

Simran | దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన నటి సిమ్రాన్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..