Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

బండి సంజయ్‌కు షాక్.. ప్రధాని మోదీ మీటింగ్ నుంచి ఔట్

Bandi Sanjay | ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బండి సంజయ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మోదీ కార్యక్రమం నుంచి దూరం పెట్టారు.

రంగారెడ్డి జిల్లాలో 'అవ‌కాడో' సాగు.. ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఎంబీఏ గ్రాడ్యుయేట్..!

Avocado Farming | ఆయ‌న సివిల్ ఇంజినీరింగ్( Civil Engineering ) ప‌ట్ట‌భ‌ద్రుడు.. అంతేకాదు లండ‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఎంబీఏ( MBA ) కూడా చేశాడు. లండ‌న్‌( London )లోనే కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. అది న‌చ్చ‌క హైద‌రాబాద్‌( Hyderabad )కు వ‌చ్చి ఓ ఏడాది పాటు జాబ్ చేశాడు. అది కూడా న‌చ్చ‌క సొంతూరికి వెళ్లి.. అవ‌కాడో సాగు( Avocado Cultivation ) చేస్తూ ఏడాదికి రూ. 13 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు తెలంగాణ( Telangana ) యువ‌కుడు జైపాల్ నాయ‌క్( Jaipal Naik ).

తమిళ రాజకీయాలలో పెను సంచలనాలు : విజయ్​కు ముఖ్యమంత్రి అయ్యే భాగ్యం లేదా?

టీవీకే అధినేత విజయ్‌కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న వాదనను తమిళనాడు గవర్నర్ కార్యాలయం తిరస్కరించింది. టీవీకేకు ప్రస్తుతం 116 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉందని సమాచారం. దీంతో రేపటి ప్రమాణస్వీకారం మళ్లీ నిలిచిపోయింది.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు లేఖ సమర్పిస్తున్న టీవీకే అధినేత విజయ్

దాని సృష్టికర్తనే భయపెడుతున్న కొత్త ఏఐ మోడల్‌ క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూ.. కట్టడి చేసిన ఆంత్రోపిక్‌

రోబో సినిమా గుర్తుందా? అందులో వశీకర్‌ పాత్ర పోషించిన రజనీకాంత్‌.. చిట్టి రోబోకు బ్లూచిప్‌ ఏర్పాటు చేస్తాడు. కానీ.. ప్రొఫెసర్‌ బోరా పాత్ర పోషించిన డేనీ దానికి రెడ్‌ చిప్ పెట్టడంతో విధ్వంసం మొదలవుతుంది. మళ్లీ వశీకర్‌.. అందులో బ్లూచిప్‌ పెట్టడంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు ఏఐతో ఇదే సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లాడ్‌ మైతోస్‌ ప్రివ్యూ.. దాన్ని తయారు చేసిన ఆంత్రోపిక్‌ కంపెనీనే భయపెడుతున్నది.

anthropic-ai-cybersecurity-risk

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన బీజేపీ శాసన సభ పక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. రేపు సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై !

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం హంగ్ ఏర్పడటం..విజయ్ టీవీకే పార్టీకి మద్దతుపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహించిన డీఎంకే పార్టీ ఇండియా కూటమికి గుడ్ బై కొట్టింది.

మదర్స్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్టులు..

Chiranjeevi | మదర్స్ డే సందర్భంగా సినీ ప్రముఖులు తమ తల్లులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అన్నా లెజినోవా, లావ‌ణ్య త్రిపాఠి చేసిన పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రమాదానికి ముందు ఏం జరిగింది..వైరల్ గా నర్మదా బోటు వీడియోలు

నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.