Virsoh | కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్కు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మంగళవారం (మార్చి 3) రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో అభిమానుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు
తన ఆవాసమైన అడవిలోకి వచ్చిన సందర్శకులపై గజరాజు ఆగ్రహించారు. నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా? అంటూ ఏనుగు వారిని అడవి నుంచి తరిమే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.