Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

కింద చేప‌ల చెరువు.. పైన సొర‌కాయ‌ల సాగు.. ఏడాదికి రూ. 8 ల‌క్ష‌ల ఆదాయం

ఒడిశా( Odisha )కు చెందిన ఓ యువ రైతు( Odisha Young Farmer ) కూడా చేప‌ల పెంప‌కం( Fish Pond )తో పాటు కూర‌గాయలు( Vegetables ) పండిస్తూ ఏడాదికి ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. చేప‌ల చెరువుపైనే సొర‌కాయ‌ల‌ను( Bottle Gourds ) పండిస్తూ మంచి దిగుబ‌డి సాధిస్తున్నాడు.

ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌గా మోజ్త‌బా ఖ‌మేనీ నియామ‌కం

Mojtaba Hosseini Khamenei | ఫిబ్ర‌వ‌రి 28న‌ ఇజ్రాయెల్ - అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిస్సైళ్ల వ‌ర్షం కురిపించి సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులను మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఖ‌మేనీ వార‌సుడిగా ఆయ‌న కుమారుడు మోజ్త‌బా ఖ‌మేనీ(56) నియ‌మితుల‌య్యారు.

యుద్దానికి మనం సిద్దం కావాలి : రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ దుర్మార్గాలన్ని క్రమంగా బయటపడుతున్నాయని, ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ దేశానికి ప్రమాదకరం అని...భారత్ లోనూ యుద్దం వచ్చే పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ అన్నారు.

విజయ్ విడాకుల వార్తల మధ్య TVK లో త్రిష పేరు..

Trisha | తమిళ స్టార్ హీరో విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెల‌సిందే. రీసెంట్‌గా ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దంతో అనూహ్యంగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ భారీగా పతనమయ్యాయి. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,290తగ్గి రూ. 1,69,800కు పడిపోయింది. కిలో వెండి ధర రూ. 10,000తగ్గి రూ. 3,15,000వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Today

వన్​ మ్యాన్​ షో : భారత్​ను సెమీఫైనల్​కు చేర్చిన సంజూశాంసన్​

సంజూ శాంసన్ అజేయ 97 పరుగులతో వెస్టిండీస్‌పై భారత్ 196 లక్ష్యాన్ని ఛేదించి టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మార్చి 5న ముంబై వాంఖడేలో ఇంగ్లండ్‌తో నాకౌట్ పోరు.

Sanju Samson plays a stylish drive during India’s T20 World Cup Super 8 match against West Indies.

విరోష్ జంట ప్ర‌త్యేక‌ విందు ..

Virsoh | కొత్త దంపతులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మంగళవారం (మార్చి 3) రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో అభిమానుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు

నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా?: ఏనుగు ఫైర్

తన ఆవాసమైన అడవిలోకి వచ్చిన సందర్శకులపై గజరాజు ఆగ్రహించారు. నా జాగాలోకి ఎందుకొచ్చారు..మీ టౌన్ లోకి వస్తే ఊరుకుంటారా? అంటూ ఏనుగు వారిని అడవి నుంచి తరిమే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.