Vidhaatha

Latest Telugu News

Menu Icon

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.

విధాత ప్రత్యేకం

లొంగిపోయిన మావోయిస్టుల పయనమెటు!?

ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతల రాజకీయ భవిష్యత్తేంటనే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సీపీఐ నాయకత్వాన్ని పలువురు మావోయిస్టు మాజీ నేతలు కలువడంతో ఈ చర్చ మళ్లీ ఊపందుకున్నది. లొంగుబాట్లకు ముందే భిన్నాభిప్రాయాలతో ఉన్న నాయకులు.. ఇప్పుడు అంతా కలిసి మూకుమ్మడి నిర్ణయాలు తీసుకుంటారా? లేక వ్యక్తులుగా తమ తమ అంచనాల మేరకు వివిధ రాజకీయ పార్టీల్లో చేరతారా? అనేది తేలాల్సి ఉంది.

విధాత ప్రత్యేకం

‘తెలంగాణ’ పండుగ పూట ‘పంచాయతీ’…

తెలంగాణ ప్రజల దశాబ్దాల సమిష్టి పోరాట ఫలితం… వందలాది మంది బిడ్డల బలిదానానికి ప్రతిరూపం ... ఆంధ్ర ఆధిపత్య శక్తులు, పెత్తందారుల కబంధ హస్తాల నుంచి విముక్తి లభించి ... స్వయం పాలన సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు. రాజకీయ భిన్నాభిప్రాయాలెన్ని ఉన్నా ... నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రతిఫలించిన రోజు... వేడుక నిర్వహించుకుని గతాన్ని బేరీజు వేసుకుని, భవిష్యత్తును తీర్చదిద్దుకునేందుకు ప్రణాళికలు రచించుకునే ప్రత్యేక రోజు. తెలంగాణ ప్రజలు ఆనందంతో నిర్వహించుకునే పర్వదినం. అంతటి ఉద్వేగ భరితమైన రోజున రాజకీయ రచ్చకోసం కుట్రలు చేశారనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఏర్పాటైన సంతోషాన్ని దక్కకుండా చేయడమనే కుట్ర దాగి ఉందనే చర్చకు ఆస్కారాన్ని కలిగిస్తున్నారు.

విధాత ప్రత్యేకం

వేల కోట్లకు బ్యాంకులను ముంచి.. విదేశాలకు పరార్‌.. ఇది చోక్సీ, నీరవ్‌ కథ

బ్యాంకులను ముంచేసిన బడా బాబుల జాబితాలో మరో కీలక పేరు.. మొహుల్‌ చోక్సీ. నీరవ్‌ మోడీకి మేనమామ. ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండెడ్‌ ఆభరణాల చైన్‌ రిటైల్‌ షోరూమ్‌ జెమ్స్‌ అధినేత. ఆభరణాల వ్యాపారంలో దేశంలో 50 శాతానికి పైగా వాటా ఈ కంపెనీదే. ఈ సంస్థ దేశంలోని బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 7వేల కోట్ల రూపాయల పైమాటే. ఇక అనుబంధ కంపెనీల మొత్తాన్ని కలుపుకొంటే.. రూ.27,500 కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నీరవ్‌మోడీ, ఐవీఆర్‌సీఎల్ కథలూ ఇవే.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

ఏడాదిగా దిక్కుమొక్కు లేని 18,500 కోట్ల శ్రీశైలం ఘాట్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన

శ్రీశైలం వెళ్లాలంటే ప్రస్తుతం ఘాట్‌ రోడ్డు ఒకటే మార్గం. అందులో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. నల్లమల అరణ్యంలో నుంచి వెళుతున్న కారణంగా.. ఆ రోడ్డుపై రాత్రిళ్లు ప్రయాణాలు నిషిద్ధం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలను కలుపుతూ శ్రీశైలం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ.. ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి జీవో విడుదల కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే చర్చలు సాగుతున్నది.

నేను రూలర్ ని కాదు.. ప్రజాసేవకుడిని : సీఎం రేవంత్ రెడ్డి

నేను రూలర్ ని కాదు.. ప్రజాసేవకుడిని : సీఎం రేవంత్ రెడ్డి

ది హిందూ హడిల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రూలర్ కాదని, ప్రజాసేవకుడినని పేర్కొంటూ ఉద్యోగాలు, రైతులు, మహిళల అభివృద్ధిపై వివరించారు.

మా పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలకే..బాబాపూర్ గ్రామస్తుల తీర్మానం

మా పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలలకే..బాబాపూర్ గ్రామస్తుల తీర్మానం

నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకే పంపాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్

టీమిండియా టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యగా, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం లభించింది.

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన టెన్షన్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన టెన్షన్

విద్యాశాఖలో అవకతవకలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాకు నిర్వహిస్తుండటంతో దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీకి చేరుకోవడం, ఆయన పిలుపు మేరకు దేశం నలుమూలల నుంచి వేలాదిగా యువత జంతర్ మంతర్ కు ధర్నాకు హాజరవ్వడంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు.