Vidhaatha

Latest Telugu News

Menu Icon

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.

విధాత ప్రత్యేకం

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

మేకె దాటు ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందే : తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

మేకె దాటు ప్రాజెక్టు నిర్మాణం ఆపాల్సిందే : తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

కావేరీపై మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. రైతుల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని సీఎం విజయ్ కేంద్రాన్ని అనుమతులు నిలిపివేయాలని కోరారు.

నీట్‌ రీ-ఎగ్జామ్‌ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్‌ రీ-ఎగ్జామ్‌ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ను నిలిపివేయాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో జూన్ 21న ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్ష యథావిధిగా జరగనుంది.

ప్రాణాంతకం ఫాస్ట్‌’ ఫుడ్ …ఇది చూస్తే మళ్లీ తింటారా ?

ప్రాణాంతకం ఫాస్ట్‌’ ఫుడ్ …ఇది చూస్తే మళ్లీ తింటారా ?

హైదరాబాద్‌లో అక్రమ ఫాస్ట్‌ఫుడ్ తయారీ కేంద్రంపై దాడుల్లో 110 కిలోల కలుషిత ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల పాడైన నూనె స్వాధీనం. ఆహార భద్రతపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆగని ఉద్రిక్తతలు..లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో 16 మంది మృతి

ఆగని ఉద్రిక్తతలు..లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడిలో 16 మంది మృతి

ఇరాన్-అమెరికా ఒప్పందం తర్వాత కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందగా, ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.