Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

దానం నాగేందర్ ఆఫర్..అది పట్టించినోళ్లకు రూ.5వేలు

చైనా మాంజా విక్రయించే వారిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యుద్ధం ప్రకటించారు. మాంజా అమ్మేవారి వివరాలు చెబితే రూ. 5వేలు బహుమతి ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.

MLA Danam Nagender

వామ్మో.. ఏటీఎం నుంచి ఇలా కూడా డబ్బులు కొట్టేస్తారా?

ఏటీఎం చోరీలు ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. ఏటీఎం మిషన్‌లో కస్టమర్‌ డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన సమయంలో క్యాష్‌ బయటకు రాకుండా అడ్డుకుంటున్న నేరస్తులు.. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆ డబ్బును దోచుకుంటున్నారు. ఈ ముఠాను కాజీపేటలో సీసీఎస్‌, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు.

మన టైమ్ స్టార్ట్ అయింది..

Raja Saab Trailer | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరోసారి పండగ మొదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.0ను మేకర్స్ సోమవారం (డిసెంబర్ 29) విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన మొదటి ట్రైలర్‌తో భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ 2.0 ఆ హైప్‌ను డబుల్ చేసింది.

కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

శాసనసభలో కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ సంస్కారం, పాలన వైఫల్యాలపై కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తొలి రోజునే రభస..ముందంతా రచ్చరచ్చనే!

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రసాభాసగా ప్రారంభమయ్యాయి. చెక్ డ్యామ్‌లను బాంబులతో పేల్చుతున్నారన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సభలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

Padi Kaushik Reddy

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘనారాణి, భావన మృతి చెందారు. వెకేషన్ నుంచి వస్తుండగా కారు లోయలో పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

California Road Accident

న్యూ ఇయర్‌కు ముందు సినిమాల సందడి..

OTT Movies | ఈ ఏడాదికి వీడ్కోలు పలికే ఆఖరి వారం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో, ప్రేక్షకులను అలరించేందుకు సినిమా ఇండస్ట్రీ రెడీ అయింది. ఎప్పటిలానే ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర కంటెంట్ రిలీజ్ కానున్నాయి.