Mohanlal | దర్శకుడు జీతూ జోసెఫ్ – మోహన్లాల్ కాంబినేషన్లో రూపొందిన ‘దృశ్యం’ చిత్ర శ్రేణికి దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రాల పరంపరలో వచ్చిన ప్రతి భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నర్మదా బోటు ప్రమాదానికి ముందు జరిగిన ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడం, ఆలస్యమైన రక్షణ చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.