Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

న్యూ ఇయర్‌ వేడుకలకు.. మెట్రో వేళ‌ల పొడిగింపు

హైదరాబాద్ కొత్త ఏడాది వేడుకల కోసం మెట్రో రైలు వేళలను పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Metro rail extended timings on dec 31st

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. రేపటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కొత్త నిబంధనలతో త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Journalist Accreditation

టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్‌ మార్చుకోవాలా?

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. భవిష్యత్తులో 6జీ టెక్నాలజీకి వీలుగా ఎన్‌ఎఫ్‌ఏపీ 2025ను కేంద్రం 2025 డిసెంబర్‌ 30 నుంచి అమల్లోకి తెచ్చింది.

సంక్రాంతికి ఆ రూట్ లో టోల్ చార్జీల రద్దు

సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ చార్జీల రద్దుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పండుగ ముందు, వెనుక మూడు రోజులు ఫ్రీ వే కోసం కేంద్రానికి విన్నవించారు.

Komatireddy Venkat Reddy

ప్రియాంక వాధ్రా కొడుకు రైహాన్‌ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రియాంక వాధ్రా కుమారుడు రైహాన్‌ వాధ్రా త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఢిల్లీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ అవీవా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

Aviva Baig is a Delhi-based photographer

మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇంట్లో విషాదం..

Mohanlal | మలయాళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి (90) మంగళవారం కన్నుమూశారు. గత దాదాపు పదేళ్లుగా పక్షవాతం సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్‌లాల్ నివాసంలో తుదిశ్వాస విడిచారు.

tiger roaming in siddipet

సిద్దిపేట తొగుటలో పెద్దపులి సంచారం

సిద్దిపేట జిల్లా తొగుటలో పెద్దపులి సంచారం, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఎద్దుపై పులి దాడి ఘటనలు కలకలం రేపాయి. డ్రోన్ కెమెరాలు, మహారాష్ట్ర నిపుణులతో అటవీ శాఖ గాలింపు చేపట్టింది.