Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

పండక్కి విజయవాడ హైవేపై టోల్​ వద్దు : కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి లేఖ

సంక్రాంతి పండుగకు కోస్తాంధ్రకు వెళుతున్న ప్రయాణీకుల సౌకర్యార్థం విజయవాడ హైవేపై టోల్ మినహాయించాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్రాన్ని కోరడం తెలంగాణలో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. తెలంగాణ హైవేలపై అదే ప్రేమ ఎందుకు లేదని తెలంగాణ వాహనదారులు మండిపడుతున్నారు.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన వాహనాలు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ - File

ఓలా–ఉబర్‌లకు సవాల్: జనవరి 1 నుంచి ఢిల్లీకి భారత్ ట్యాక్సీ

విప్లవాత్మకమైన భారత్ ట్యాక్సీ సేవలు జనవరి 1, 2026 నుంచి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్రారంభం కానున్నాయి. సర్జ్ ప్రైసింగ్ లేని, సున్నా కమిషన్ డ్రైవర్-యాజమాన్య సహకార ట్యాక్సీ విధానంలో ఈ యాప్​ పనిచేస్తుంది. అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు లాభదాయకంగా ఉండే విధానమే ఈ భారత్ ట్యాక్సీ.

ఢిల్లీలో భారత్ ట్యాక్సీ క్యాబ్ సేవలు, సర్జ్ ప్రైసింగ్ లేని ప్రయాణం

న్యూ ఇయర్‌ వేడుకలకు.. మెట్రో వేళ‌ల పొడిగింపు

హైదరాబాద్ కొత్త ఏడాది వేడుకల కోసం మెట్రో రైలు వేళలను పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Metro rail extended timings on dec 31st

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. రేపటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కొత్త నిబంధనలతో త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Journalist Accreditation

టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్‌ మార్చుకోవాలా?

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతున్నది. భవిష్యత్తులో 6జీ టెక్నాలజీకి వీలుగా ఎన్‌ఎఫ్‌ఏపీ 2025ను కేంద్రం 2025 డిసెంబర్‌ 30 నుంచి అమల్లోకి తెచ్చింది.

స్టార్ హీరో కోడ‌లిగా వెళ్ల‌నున్న రోజా కూతురు..

Roja | మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఫైర్‌బ్రాండ్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి వైసీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

tiger roaming in siddipet

సిద్దిపేట తొగుటలో పెద్దపులి సంచారం

సిద్దిపేట జిల్లా తొగుటలో పెద్దపులి సంచారం, భూపాలపల్లి జిల్లా చిట్యాలలో ఎద్దుపై పులి దాడి ఘటనలు కలకలం రేపాయి. డ్రోన్ కెమెరాలు, మహారాష్ట్ర నిపుణులతో అటవీ శాఖ గాలింపు చేపట్టింది.