Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు.. జాగ్రత్త!

గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో జరుగుతున్న సైబర్ మోసాలపై సిపి సజ్జనార్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ ఇస్తామంటూ వచ్చే ఫేక్ లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు.

CP Sajjanar-LPG Gas Booking Scams

ఎల్పీజీ ఎఫెక్ట్.. ఈరోజు నుండి ఈ ఫుడ్స్ పెట్టలేం!

ఎల్పీజీ గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా హోటల్స్, హాస్టల్స్‌లో ఆహార పరిమితులు విధిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్స్‌లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ నిలిపివేస్తున్నట్టు నోటీసులు వైరల్ అయ్యాయి.

LPG gas shortage

మహారాష్ట్రలో ఉబెర్‌, రాపిడో, ఓలా బైక్‌ సర్వీసులపై నిషేధం.. తెలంగాణలో?

మహారాష్ట్రలో ఓలా, ఉబెర్‌, ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ సర్వీసులను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. నిబంధనలు పాటించని కారణంగా వాటి అనుమతులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 108 మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో భారీగా 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2026 మార్చి నాటికి సాయుధ మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అసెంబ్లీలో ప్రకటించారు.

108 Maoist Surrender

విజయ డెయిరీ లొల్లి : మంత్రి లోకేష్..గుత్తా అమిత్ ట్వీట్ వార్

విజయ డెయిరీ నెయ్యి కల్తీ వివాదంపై మంత్రి నారా లోకేష్, తెలంగాణ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిల మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ చెలరేగింది.

Vijaya Dairy ghee controversy

తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు షాక్..అదనపు వసూళ్లకు చెక్

తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలల అదనపు వసూళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ట్యూషన్ ఫీజు తప్ప మరే ఇతర రుసుములు వసూలు చేయకూడదని స్పష్టం చేస్తూ కొత్త జీవో జారీ చేసింది.