Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

నెట్‌ఫ్లిక్స్ కామెడీ షోలో ప్రియాంక చోప్రా సందడి..

Priyanka Chopra | రాజమౌళి–మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’తో మరోసారి ఇండియన్ ఆడియెన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు ఓ కామెడీ షోలో ప్రత్యేక అతిథిగా కనిపించబోతోంది.

నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా అది ఫేక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Nampally Court

రెండో పెళ్లి రూమర్స్‌పై నటి ప్రగతి క్లారిటీ..

Pragathi | టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో సహజంగా ఒదిగిపోయి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్, జిమ్ వర్కౌట్స్, వెయిట్ లిఫ్టింగ్‌తో యువతకే షాక్ ఇస్తున్నారు.

బీజేపీ కార్యాలయాల ముట్టడికి దిగిన కాంగ్రెస్..తీవ్ర ఉద్రిక్తతలు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై తప్పుడు కేసులు బనాయించడాన్ని..మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలలో హోరెత్తించారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

స్మతి మంధాన ఛార్మింగ్.. రైజింగ్

ఇటీవల అనూహ్యంగా తన పెళ్లి రద్దుతో ఢీలా పడినట్లుగా అనిపించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరగానే ఆ షాక్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా న్యూ స్టైలిష్ ఛార్మింగ్ లుక్ తో కూడిన తన ఫోటోలను ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేయగా..అవి వైరల్ అయ్యాయి. ‘గ్లింప్‌సెస్‌ ఆఫ్‌ లైఫ్‌’ అంటూ ఆమె కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

మాయమైపోయిన మానవత్వం.. నడిరోడ్డుపై యువకుడి మృతి.. కానీ.. అతడి భార్య చేసిన పని గ్రేట్‌!

తమకు సహకరించని సమాజాన్ని తిట్టుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ.. ఆ సమాజ నిర్లక్ష్యానికి మానవత్వంతో సమాధానం చెప్పే మహిళలు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మహిళ ‘రూప’ గొప్పతనం ఇది.

‘అవతార్ 3’ మేనియా.. టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో జేక్ సల్లీ సెల్ఫీలు ..

Avatar 3 | ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘అవతార్ 3’ మేనియా జోరుగా సాగుతోంది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా ఓ AI వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.

Man Attacked By Tiger

అడవి మధ్యలో కారు ఆపాడు..పులికి చిక్కాడు

అడవి మార్గంలో కారు ఆపి కిందకు దిగిన వ్యక్తిపై పెద్దపులి మెరుపు దాడి చేసి ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకర దృశ్యం పట్ల నిపుణులు హెచ్చరిస్తున్నారు.