Dharma Mahesh | టాలీవుడ్లో సింధూరం, డ్రింకర్ సాయి వంటి చిత్రాలతో హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన ధర్మ మహేష్, ప్రస్తుతం తన ఫుడ్ బిజినెస్తో వార్తల్లో నిలుస్తున్నారు.
హంపిలోని ఆంజనేయాద్రి కొండపై 554మెట్లను నృత్యం చేస్తూ కేవలం 8 నిమిషాల్లో ఎక్కిన యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.