Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

చేవెళ్ల బాధితులను పరామర్శించే తీరిక లేదా?

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్లే ఘాట్ రోడ్డు లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బాధితులను పరామర్శించలేదని బీజేపీ మొదలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

రైతులకు కన్నీటి గాయాలు.. తడిసి ముద్దవుతోన్న పంటలు!

రైతులను క‘న్నీటి’ గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం రైతులతో వానలు చెలగాటమాడుతున్నాయి. పూత, కాత దశలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. పత్తి పంట రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. వరి పంట పొట్ట దశలో ఒకసారి, కోత దశలో మరోసారి, పంట కోసిన తర్వాత విక్రయించే దశలో పడరాని పాట్లుపడుతున్నారు.

జూబ్లీహిల్స్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

1940ల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొన్ని చిన్న సూఫీ దర్గాలు, చిన్న చిన్న మందిరాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఇప్పటికీ చాలా కట్టడాలు ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 45వైపు కనిపిస్తాయి. 1970ల్లో మద్రాస్ నుంచి హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ వచ్చినప్పుడు.. జూబ్లీహిల్స్ కు పక్కనే ఉన్న ఫిల్మ్ నగర్ లో మొదటగా స్టూడియలో నిర్మించారు.

Man Play with alligators in florida

ఎంత ధైర్యమో..నీళ్లలో మొసలితో ఆటలు!

ఫ్లోరిడా సరస్సులో క్రిస్ గిల్లెట్ అనే ప్రొఫెషనల్ మొసళ్ల పెంపకం శిక్షకుడు, 10 అడుగుల కాస్పర్‌ అనే శిక్షణ పొందిన ఎలిగేటర్‌తో నీళ్లలో ఆటలాడిన వీడియో వైరల్‌గా మారింది.