‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?

కొండా సురేఖ తెలంగాణ క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యారు. ఇప్పుడు ఆమె టార్గెట్‌ ఏంటి? పార్టీ మారుతారా? కొత్త పార్టీ పెడతారా? బిగ్‌ అప్‌డేట్‌ రానుందని చేసిన ట్వీట్‌ వెనుక అసలు సంగతులు ఏంటి? విధాత ప్రత్యేక కథనం..

విధాత ప్రత్యేకం

రేవంత్ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యిందా? ర‌ద్దు చేయించుకున్నారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో అసమ్మతి రాగం ఊపందుకుంటున్న సమయంలో గ్యాప్‌ ఇవ్వడం అంటే అసలుకే మోసం తెస్తుందని నిఘా వర్గాల సూచన ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చర్చించుకుంటున్నారు. ఆరెస్సెస్‌లోని ఒక కీలక నేత సహకారంతో కేంద్రమే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెప్పించారని తెలుస్తున్నది.

విధాత ప్రత్యేకం

ఒకరికి ఇక ఒకటే ఓటు.. కొత్త ఏఐ సాఫ్ట్‌వేర్‌తో డూప్లికేట్లకు చెక్‌

స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు.

విధాత ప్రత్యేకం

కాంగ్రెస్‌లో ‘పరకాల’ గడ్డపై మూడు ముక్కలాట

పరకాల కాంగ్రెస్‌లో మూడు వర్గాల ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ దంపతులు, ఇనుగాల వెంకట్రాం రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఎందుకు?

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?

‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?

కొండా సురేఖ తెలంగాణ క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయ్యారు. ఇప్పుడు ఆమె టార్గెట్‌ ఏంటి? పార్టీ మారుతారా? కొత్త పార్టీ పెడతారా? బిగ్‌ అప్‌డేట్‌ రానుందని చేసిన ట్వీట్‌ వెనుక అసలు సంగతులు ఏంటి? విధాత ప్రత్యేక కథనం..

రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి

రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి 1000రోజుల పాలనలో సాధించింది కేవలం ఓ మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమేనని బీఆర్ఎస్ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమైనప్పటికి..ఆమెతో సహా కూతురు సుస్మితలు సీఎం రేవంత్ రెడ్డిపైన, మంత్రులపైన చేసిన అవినీతి ఆరోపణలు సంగతి ఏమిటన్న అంశాన్ని మేం ప్రశ్నిస్తున్నామని అన్నారు.

పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !

పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా ప్రముక సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ లో బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పాన్ని సృష్టించి సందర్శకులకు కనువిందు చేశారు. పూరీ సముద్ర తీరంలో 101 మట్టి వెన్న కుండలతో నవనీత చోరుడు శ్రీకృష్ణుడి సౌకత శిల్పం తీర్చిదిద్దారు.

నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్

నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్

ఇందిరాగాంధీ పార్టీ పెట్టినప్పటి నుంచీ తాను కాంగ్రెస్‌లో ఉన్నానని, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన తనను ఒక్క పోటుతో కూల్చేశారని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో తలెత్తిన సమస్యలకు ఎంపీ మల్లు రవి కారణమని ఆరోపించారు. భవిష్యత్తు రాజీకీయ కార్యాచరణ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానిపై ఆలోచిస్తానని తెలిపారు.

త్వరలో బిగ్‌ అప్‌డేట్‌ : కొండా సురేఖ

త్వరలో బిగ్‌ అప్‌డేట్‌ : కొండా సురేఖ

సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. త్వరలో బిగ్‌అప్‌డేట్ ఉంటుందని కొండా సురేఖ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

నేపాల్ భారీ వరదలలో కొట్టుకొచ్చిన ఐదు ఏనుగులు

నేపాల్ భారీ వరదలలో కొట్టుకొచ్చిన ఐదు ఏనుగులు

నేపాల్ భారీ వరదల నేపథ్యంలో ఘాగ్రా నది ఉధృత ప్రవాహంలో ఐదు అడవి ఏనుగులు కొట్టుకొచ్చి బహ్రాయిచ్‌లోని గిరిజాపురి బ్యారేజీకి చేరుకున్నాయి. అనంతరం సురక్షితంగా అడవిలోకి వెళ్లాయి.