దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2, కల్కి 2898 ఏడీ చిత్రాలు ప్రధాన అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు అర్జున్, రష్మిక ఉత్తమ నటీనటులుగా నిలిచారు.
కొత్తపేట్లో జరిగిన లక్కీ డ్రాలో హైదరాబాద్ యువకుడు రూ.99కే 333 కిలోల గణేశ్ లడ్డూను గెలుచుకున్నాడు. మొత్తం 760 టిక్కెట్లలో అతనికి అదృష్టం కలిసివచ్చింది.
రేపటి చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తులకు దర్శనం, సేవలలో మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన, సేవా కార్యక్రమాలను సవరించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చే...