దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ 2025లో పుష్ప 2, కల్కి 2898 ఏడీ చిత్రాలు ప్రధాన అవార్డులు దక్కించుకున్నాయి. అల్లు అర్జున్, రష్మిక ఉత్తమ నటీనటులుగా నిలిచారు.
హైదరాబాద్లో 63 అడుగుల ఎత్తులో ప్రతిష్టించిన ఖైరతాబాద్ గణేశుడు భక్తుల నినాదాల మధ్య నేడు నిమజ్జనం అయ్యాడు. ఉత్సాహభరితంగా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు.
రేపటి చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో భక్తులకు దర్శనం, సేవలలో మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శన, సేవా కార్యక్రమాలను సవరించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చే...