Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

'మొంథా' ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఇవాళ‌, రేపు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు..!

Cyclone Montha Effect | మొంథా తుపాను ఎఫెక్ట్ తెలంగాణ‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం)( IMD Hyderabad ) ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు( Heavy Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.

అమ్మా.. చెల్లిని అమ్మ‌కండి.. త‌ల్లి కాళ్లు ప‌ట్టుకున్న చిన్నారులు

Nallagonda | ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌( Heart-Wrenching ).. అమ్మా.. చెల్లిని( Younger Sister ) అమ్మకు అంటూ కాళ్ల మీద పడి ఓ ఇద్ద‌రు చిన్నారులు( Elder Sisters ) త‌ల్లిని వేడుకున్న తీరు.. అంద‌రి హృద‌యాల‌ను క‌లిచివేసింది. అయ్యా.. క‌ష్ట‌ప‌డి చెల్లిని సాదుకుందాం అని ఆ చిన్నారులు గుక్క‌ప‌ట్టి ఏడ్వ‌డం.. అంద‌రి మ‌న‌సుల‌ను హ‌త్తుకుంది.

తెలుగు రాష్ట్రాలపై విరుచుకుపడనున్న 'మొంథా' తుపాను

‘మొంథా’ తుపాను అక్టోబర్‌ 28న ఆంధ్ర తీరాన్ని తాకే అవకాశం. 100 కి.మీ. వేగంతో గాలులు, విస్తారంగా వర్షాలు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు హై అలర్ట్‌లో, ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు.

IMD Warns of Heavy Rains in Telangana and Andhra Pradesh as Cyclone Montha Nears Landfall

డిప్యూటీ సీఎం పేషీలో 8 వేల ఫైళ్ళు...రెండేళ్లు అవుతున్నా గాడిలో పడని ఆర్థిక శాఖ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో సుమారు 8వేల ఫైళ్ళు మూలుగుతున్నాయనే చర్చ సచివాలంలో జోరుగా సాగుతున్నది. ఒక నెల రెండు నెలలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఇదే తంతు అని అంటున్నారు.

సీజ్ కన్నా ‘ఛీజ్’ కే ఆర్టీఏ మొగ్గు! అలిపిరి, అదిలాబాద్ జిల్లా నుంచి నేర్చుకోండి!

నిబంధనలు పాటించని ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి వేర్వేరు నగరాలకు యథేచ్ఛగా సర్వీసులు నడుపుతున్నా.. తెలంగాణ ఆర్టీఏ ఇంకా ఎందుకు యాక్షన్లోకి దిగలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పత్తి రైతు మెడపై తేమ కత్తి..అన్నదాత జీవితాలతో చెలగాటం!

చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయిద్దామంటే తేమ అడ్డంకిగా మారుతోంది. పోనీ, ఏరిన పత్తిని ఆరబెట్టి విక్రయిద్దామంటే సాధారణంగా ఏ రైతు ఇల్లు అంతపెద్దగా ఉండే పరిస్థితి ఉండదూ, కల్లాల్లో ఆరపోద్దామంటే అకాల వర్షాలు, జల్లులు, తేమ వాతావరణంతో అగ్నిపరీక్షగా మారుతోంది.

Allu Arjun Atlee Film

అల్లు అర్జున్ - ఆట్లీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

అల్లు అర్జున్, దర్శకుడు ఆట్లీ కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ లక్ష్యంగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణే, రష్మిక, జాన్వీకపూర్ సహా పలువురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నట్లు టాక్.