Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

డిప్యూటీ సీఎం పేషీలో 8 వేల ఫైళ్ళు...రెండేళ్లు అవుతున్నా గాడిలో పడని ఆర్థిక శాఖ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేషీలో సుమారు 8వేల ఫైళ్ళు మూలుగుతున్నాయనే చర్చ సచివాలంలో జోరుగా సాగుతున్నది. ఒక నెల రెండు నెలలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఇదే తంతు అని అంటున్నారు.

సీజ్ కన్నా ‘ఛీజ్’ కే ఆర్టీఏ మొగ్గు! అలిపిరి, అదిలాబాద్ జిల్లా నుంచి నేర్చుకోండి!

నిబంధనలు పాటించని ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి వేర్వేరు నగరాలకు యథేచ్ఛగా సర్వీసులు నడుపుతున్నా.. తెలంగాణ ఆర్టీఏ ఇంకా ఎందుకు యాక్షన్లోకి దిగలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ప్రమాదం

కర్నూల్ బస్సు ఘటనకు తర్వాత, హైదరాబాద్, నెల్లూరు లో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురై కొన్ని మంది గాయపడ్డారు, అధికారులు రక్షించారు.

Bus accidents in telugu states

సాఫ్ట్‌వేర్ నుంచి గోపాల వ్యాపారం : 10 కోట్ల టర్నోవర్​కు ఎదిగిన విజయ ప్రస్థానం

ఐటీ రంగంలో 14 ఏళ్లు పనిచేసిన అశీమ్ రావత్ ఉద్యోగం వదిలి దేశీ ఆవులతో డెయిరీ వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన కంపెనీ హేథా ఆర్గానిక్‌కి ₹10 కోట్లు టర్నోవర్ ఉంది.

From Software Engineer to ₹10 Crore Dairy Business: Aseem Rawat’s Journey from IT to Hetha Organics
Mass Jathara

‘మాస్‌ జాతర’ రన్ టైమ్ ఫిక్స్ ..చూసుకో మళ్లా!

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'మాస్ జాతర' (మాస్, ఫన్, యాక్షన్ ఎంటర్‌టైనర్) సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సినిమా రన్ టైమ్ 160 నిమిషాలుగా ఖరారు చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబరు 27న విడుదల చేయనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.