Monday, June 3, 2024
RAm Charan| ఇటీవల కాలంలో పిఠాపురం పేరు ఎంత మార్మోగిందో మనం చూశాం. అందుకు ముఖ్య కారణం అక్కడ జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం...
రంగల్ ప్రతినిధి:తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ కారులను, అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ధనసరి సీతక్క, పొన్నం ప్రభాకర్ అన్నారు.
నిన్న ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సోమవారం తెలంగాణలోకి ప్రవేశించాయి.