Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

తెలుగు యువకుడికి ₹240 కోట్ల జాక్​పాట్​.!

దుబాయ్‌లో నివసిస్తున్న తెలుగు యువకుడు **అనిల్‌కుమార్‌ బొల్లా (29)**కు అదృష్టం కలిసివచ్చింది. ఆయన యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ₹240 కోట్లు (AED 100 మిలియన్) గెలుచుకున్నారు. తల్లి పుట్టిన రోజైన “11” సంఖ్యను లాటరీ నంబర్‌గా ఎంచుకోవడం ఆయనకు అద్భుత అదృష్టాన్ని తీసుకొచ్చింది. దీపావళికి ముందు ఈ గెలుపు ఆయన జీవితంలో ముందుగానే కళ్లుమిరుమిట్లు గొలిపే కాంతిని విరజిమ్మింది.

Telugu Man Wins ₹240 Crore UAE Lottery — Mother’s Birthday Number Turns Into Record-Breaking Luck

కాంగ్రెస్‌ సర్కార్‌లో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వరా? అధికారులేమంటున్నారు?

దాదాపు ఆరునెలలుగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు (Pattadar passbook) రాకపోవడంపై తెలంగాణ రైతులు (Farmers in Telangana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్‌ రిజిస్ట్రేషన్స్‌ (land registrations) పూర్తి అయిన తర్వత కూడా తమకు యాజమాన్య హక్కు పత్రాలు (ownership documents) అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అది సీసీఎల్‌ఏ (CCLA office) బాధ్యతని చేతులెత్తేస్తున్నారు.

పత్తి రైతు మెడపై తేమ కత్తి..అన్నదాత జీవితాలతో చెలగాటం!

చేతికొచ్చిన పంటను మార్కెట్లో విక్రయిద్దామంటే తేమ అడ్డంకిగా మారుతోంది. పోనీ, ఏరిన పత్తిని ఆరబెట్టి విక్రయిద్దామంటే సాధారణంగా ఏ రైతు ఇల్లు అంతపెద్దగా ఉండే పరిస్థితి ఉండదూ, కల్లాల్లో ఆరపోద్దామంటే అకాల వర్షాలు, జల్లులు, తేమ వాతావరణంతో అగ్నిపరీక్షగా మారుతోంది.

లైవ్​ ట్రాకింగ్​ – కాకినాడ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను

బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంథా తుఫాను ఈ రాత్రి కాకినాడ తీరాన్ని తాకనుంది. ఆంధ్ర, తెలంగాణలో భారీ వర్షాలు; ఒడిశా, తమిళనాడు అలర్ట్‌లో ఉన్నాయని IMD హెచ్చరికలు జారీ చేసింది.

Cyclone Montha LIVE map showing storm path toward Kakinada and Telangana rainfall zones

30వేల మంది ఉద్యోగులను తొలగించనున్న అమెజాన్‌!

కరోనా సమయంలో అప్పటి డిమాండ్‌ మేరకు లెక్కకు మించి స్టాఫ్‌ను నియమించుకున్న అమెజాన్‌.. గత రెండేళ్లుగా కొంతకొంత మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నది. తాజాగా 30వేల మందిని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది.

Drunk man offers liquor to tiger

ఓర్నీ....తాగితే పులి కూడా పిల్లియేనా..! నిజమా? ఏఐ కల్పనా?

మధ్యప్రదేశ్‌లో రాజు పటేల్ అనే కూలీ మద్యం మత్తులో ఎదురైన పులిని పిల్లి అనుకుని, దానికి లిక్కర్ తాగమని బతిమాలాడాడు. పెంచ్ నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డై వైరల్‌గా మారింది. పులి అతనికి ఎటువంటి హాని చేయకుండా వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే.. ఇది ఏఐ క్రియేషన్ అని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.