Saturday, September 13, 2025
‘మిరాయ్’ తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో(Mirai Box Office Collection) దూసుకెళ్లి రూ.27.20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ మంచి స్పందన సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోరుతున్నానని, గెలిస్తే మంత్రి అవుతానని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు.
చిత్తూరు పలమనేరు ప్రాంతంలో రెచ్చిపోయిన ఏనుగు ఫారెస్ట్ అధికారి సుకుమార్ పై దాడి చేసి గాయపరిచింది. ప్రజలు భయాందోళనలో.